Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు జిల్లాలో కొత్త పింఛన్లకు 40 వేల దరఖాస్తులు

Follow Udayam on Google
Anuroop Sep 18, 2026 7:20 AM చిత్తూరుGeneral
చిత్తూరు జిల్లాలో కొత్త పింఛన్లకు 40 వేల దరఖాస్తులు - Udayam
నూతన పింఛన్ల కోసం ఇప్పటివరకు 40,020 దరఖాస్తులు అందినట్లు DRDA పీడీ శ్రీదేవి తెలిపారు. వృద్ధులు 21,304, వితంతువులు 8,156, దివ్యాంగులు 6,673, చేనేత కార్మికులు 116, మత్స్యకారులు 64, ఒంటరి మహిళలు 250, ట్రాన్స్‌జెండర్లు 11, చర్మకారులు 372, డప్పు కళాకారులు 2,970, కల్లుగీత కార్మికులు 104 మంది దరఖాస్తు చేసుకున్నారు.

Comments

G
Loading comments...