వార్తలకు తిరిగి వెళ్లండి

కామారెడ్డి జిల్లా వెంకంపల్లి గ్రామ శివారులో చిరుత సంచరించినట్లు సమాచారం అందడంతో మంగళవారం ఎఫ్ఆర్ఓ వాసుదేవ్ సిబ్బందితో కలిసి పరిసరాలను పరిశీలించారు. అటవీశాఖ సిబ్బంది క్షుణ్ణంగా తనిఖీలు చేసినా చిరుత సంచారానికి సంబంధించిన ఆనవాళ్లు కనిపించలేదని తెలిపారు.
గ్రామస్థులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.
Comments
Loading comments...

