Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చింతకుంట ఆలయంలో బోరు ప్రారంభం

Follow Udayam on Google
sudheer Aug 02, 2026 3:16 PM కరీంనగర్General
చింతకుంట ఆలయంలో బోరు ప్రారంభం - Udayam
కరీంనగర్:చింతకుంట మడేలేశ్వర స్వామి దేవాలయం ప్రాంగణంలో నూతనంగా ఏర్పాటు చేసిన బోర్‌ను ఆదివారం నగర మేయర్ కొలగాని శ్రీనివాస్ ప్రారంభించారు. ఆలయానికి వచ్చే భక్తులకు నీటి యాతన తప్పించేందుకు ఈ ఏర్పాటు చేసినట్లు ఆయన తెలిపారు. నగరంలో మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యమిస్తున్నామన్నారు. కార్యక్రమంలో కార్పొరేటర్ గడ్డి ప్రదీప్, నాయకులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...