Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన సీపీ

Follow Udayam on Google
RR REDDY Sep 05, 2026 10:03 PM నిజామాబాద్General
చిన్నారి కుటుంబాన్ని పరామర్శించిన సీపీ - Udayam
ప్రభుత్వ ఆసుపత్రి నుంచి రెండున్నరేళ్ల చిన్నారి అపహరణకు గురైన ఘటనపై సీపీ పి. సాయి చైతన్య కుటుంబ సభ్యులను పరామర్శించారు. చిన్నారి ఆచూకీ కోసం సీసీ కెమెరాలు, సాంకేతిక ఆధారాలతో దర్యాప్తు వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారిని సురక్షితంగా కుటుంబానికి అప్పగించేలా చర్యలు చేపట్టాలని సూచించారు.

Comments

G
Loading comments...