Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు

Follow Udayam on Google
p.g.murthy Aug 01, 2026 9:37 PM మంచిర్యాలGeneral
చిన్న బ్రిడ్జితో ఇబ్బంది పడుతున్న ప్రజలు - Udayam
జన్నారం పట్టణంలోని రాంనగర్ వద్ద చిన్న బ్రిడ్జితో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. పట్టణంలోని ప్రధాన రహదారి పక్కన రామ్ నగర్ కు వెళ్లే దారిలో చిన్న బ్రిడ్జి ఉంది.ఇటీవల కురిసిన భారీ వర్షాలకు బ్రిడ్జి పైనుండి మూడు రోజుల పాటు వరద నీరు ప్రవహించడంతో రాకపోకలు నిలిచిపోయాయ. బ్రిడ్జి చిన్న ఉండటంతో నీరు పోయే మార్గం లేక ఇబ్బందులు పడుతున్నామని స్థానికులు తెలిపారు. అక్కడ పెద్ద బ్రిడ్జి నిర్మించాలని వారు కోరారు.

Comments

G
Loading comments...