వార్తలకు తిరిగి వెళ్లండి

గంభీరావుపేట మండలం కొత్తపల్లి గ్రామంలోని పెద్ద వాటర్ ట్యాంక్ సమీపంలో చికెన్ వ్యర్ధాలను పడేయడంతో దుర్వాసన వెదజల్లుతోంది. ఆ ప్రాంత ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
దోమలు ఈగలు వృద్ధి చెంది రోగాల బారిన పడి అవకాశాలు ఉన్నాయని ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి చికెన్ వ్యర్థాలను వేసే వారిపైన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.
Comments
Loading comments...

