వార్తలకు తిరిగి వెళ్లండి

శ్రీ సత్యసాయి జిల్లా, గిరిజన మహిళపై అసభ్యంగా మాట్లాడిన సీఐపై చర్యలు తీసుకోవాలని ధర్మవరం లో వైకాపా ఎస్టీ సెల్ జిల్లా నాయకులు దేవరకొండ రమేష్ మంళవారం డిమాండ్ చేశారు.
చీరాల సిఐ ప్రసాద్ కార్డెన్ సెర్చ్ లో బాగంగా వృద్ధ గిరిజన మహిళలను అసభ్య పదజాలంతో దూషించడమే కాకుండా ఆమెపై దౌర్జన్యానికి పాలపడ్డ సిఐ పై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినచర్యలు తీసుకోవాలన్నారు.
Comments
Loading comments...

