Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చిగురుమామిడిలో విద్యుత్ కోతలపై నిరసన

Follow Udayam on Google
Kiran Sep 11, 2026 11:13 AM కరీంనగర్General
చిగురుమామిడిలో విద్యుత్ కోతలపై నిరసన - Udayam
విద్యుత్ కోతలతో పంటలు ఎండిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తూ చిగురుమామిడి మండల రైతులు శుక్రవారం సుందరగిరి చౌరస్తాలో రాస్తారోకో నిర్వహించారు. ఎండిన మొక్కజొన్న, వరి కర్రలతో రోడ్డుపై ధర్నా చేశారు. వ్యవసాయానికి నిరంతరాయ విద్యుత్ సరఫరా చేయాలని రైతులు డిమాండ్ చేశారు. పంటలు ఎండిపోకుండా అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు.

Comments

G
Loading comments...