వార్తలకు తిరిగి వెళ్లండి

చిత్తూరు కలెక్టరేట్ సమీపంలోని ఈవీఎం గోదాములను కలెక్టర్ సుమిత్ కుమార్ గురువారం తనిఖీ చేశారు. సీల్లు, తాళాలను పరిశీలించి భద్రతా ఏర్పాట్లను సమీక్షించారు.
సీసీ కెమెరాలతో పరిసరాలను పర్యవేక్షిస్తూ అధికారులు, పోలీసులు అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. DRO మోహన్కుమార్, శ్రీలక్ష్మి, రాజేంద్ర ఆయన వెంట ఉన్నారు.
Comments
Loading comments...

