వార్తలకు తిరిగి వెళ్లండి

మహిళా ఎస్ఐతో అనుచిత ప్రవర్తన కేసులో వైసీపీ నేత చింతాడ రవికుమార్పై నమోదైన కేసులో కొత్త ఆరోపణలు వచ్చాయి. ఘటన జరిగిన రోజు పంజాబ్లో ఉన్న తేజేశ్వరరావును ఏ9గా, లాయర్ రామ్మోహన్రావును ఏ8గా చేర్చారని వైసీపీ వర్గాలు ఆరోపించాయి.
విధుల్లో ఉన్న డాక్యుమెంట్ రైటర్ సురేశ్ను ఏ11గా చేర్చారని కూడా పేర్కొన్నాయి. ఈ ఆరోపణలు జిల్లాలో చర్చనీయాంశంగా మారగా, పోలీసులు స్పందించాల్సి ఉంది.
Comments
Loading comments...

