Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బాలికకు వివాహం: చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నోటీసులు ఇచ్చారు

Follow Udayam on Google
SHRUTHI Sep 05, 2026 9:17 AM తూర్పుగోదావరి General
బాలికకు వివాహం: చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు నోటీసులు ఇచ్చారు - Udayam
చైల్డ్ ప్రొటెక్షన్ అధికారులు హెచ్చరించి నోటీసులు ఇచ్చినప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా మైనర్ బాలికకు వివాహం జరిపించారు. ఈ ఘటనపై స్పందించిన పోలీసులు బాలిక తల్లి, పెండ్లి కుమారుడు సహా పలువురిపై కేసు నమోదు చేసి, బాల్య వివాహాలు చట్టరీత్యా నేరమని హెచ్చరించారు.

Comments

G
Loading comments...