వార్తలకు తిరిగి వెళ్లండి

ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 12వ జాతీయ చేనేత దినోత్సవ కార్యక్రమంలో పాల్గొనేందుకు చీరాల నియోజకవర్గంలోని వేటపాలెం మండలం కొత్తపేటకు బయలుదేరారు.
'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించి 71,536 చేనేత కుటుంబాలకు రూ.179 కోట్ల సాయం విడుదల చేయనున్నారు. అనంతరం ప్రజావేదికలో ప్రసంగించి, జాండ్రపేటలో చేనేతల వర్క్షాప్లో లబ్ధిదారులతో ముఖాముఖి నిర్వహిస్తారు.
Comments
Loading comments...
