వార్తలకు తిరిగి వెళ్లండి
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు చీరాల సభావేదికకు చేరుకున్నారు.
చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.
Comments
Loading comments...
