Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

'నేతన్న సేవలో' పథకం ప్రారంభానికి సీఎం చంద్రబాబు

Follow Udayam Digital on Google
జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా 'నేతన్న సేవలో' పథకాన్ని ప్రారంభించేందుకు సీఎం చంద్రబాబు చీరాల సభావేదికకు చేరుకున్నారు. చేనేత కార్మికుల సంక్షేమం కోసం ఉద్దేశించిన ఈ పథకంతో పాటు పలు అభివృద్ధి కార్యక్రమాలను సీఎం ప్రారంభించనున్నారు. కార్యక్రమానికి అధికారులు, ప్రజాప్రతినిధులు హాజరయ్యారు.

Comments

G
Loading comments...