వార్తలకు తిరిగి వెళ్లండి

చెన్నై ఎగ్మోర్ రైల్వే స్టేషన్ పునరుద్ధరణ పనుల కారణంగా ఆగస్టు 5 నుంచి రైలు సర్వీసుల్లో మార్పులు చేసినట్లు దక్షిణ రైల్వే ప్రకటించింది. ప్రయాణీకుల రద్దీకి అనుగుణంగా స్టేషన్ను ఆధునీకరిస్తున్నట్లు వెల్లడించింది.
ఆగస్టు 5 నుంచి ఆగస్టు 20 వరకు కొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు ఎగ్మోర్కు బదులుగా తాంబరం లేదా మాంబలం నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపింది.
Comments
Loading comments...
