వార్తలకు తిరిగి వెళ్లండి

కాకినాడ కలెక్టరేట్లో సోమవారం యథావిధిగా PGRS, రెవెన్యూ క్లినిక్ నిర్వహించనున్నట్లు కలెక్టర్ హరేంధిర ప్రసాద్ తెలిపారు. ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 1 గంట వరకు ప్రజలు తమ అర్జీలు సమర్పించవచ్చన్నారు.
రెవెన్యూ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక క్లినిక్ ఏర్పాటు చేశామని తెలిపారు. దరఖాస్తు పరిష్కార స్థితిని తెలుసుకునేందుకు 1100 నంబర్కు డయల్ చేయవచ్చని సూచించారు.
Comments
Loading comments...

