వార్తలకు తిరిగి వెళ్లండి

సంగారెడ్డి జిల్లా అమీన్పూర్లో చిట్టీల పేరుతో రూ.2 కోట్లు వసూలు చేసి దంపతులు పరారైన ఘటన చోటుచేసుకుంది. బీఎస్ఆర్ కాలనీలో శిరీష, సాంబశివరావులు పలువురి నుంచి డబ్బులు సేకరించినట్లు బాధితులు ఆరోపించారు.
గడువు పూర్తయినా డబ్బులు తిరిగి ఇవ్వకపోవడంతో బాధితులు పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసిన పోలీసులు పరారీలో ఉన్న దంపతుల కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

