వార్తలకు తిరిగి వెళ్లండి

విజయనగరం జిల్లా బొబ్బిలి CHC లో డయాలసిస్ కేంద్రం ఏర్పాటు చేయాలని అంబేద్కర్ పోరాట సమితి అధ్యక్షుడు సారు సాంబయ్య, వినియోగదారుల సంఘం అధ్యక్షుడు లంక సత్యం, రైతు సంక్షేమ సంఘం అధ్యక్షుడు వేమిరెడ్డి లక్ష్మునాయుడు డిమాండ్ చేశారు.
ఈ మేరకు శుక్రవారం వారు నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ డయాలసిస్ కేంద్రం లేకపోవడంతో కిడ్నీ రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
Comments
Loading comments...

