వార్తలకు తిరిగి వెళ్లండి

రాజనాల బండలో రెండురోజుల క్రితం నిర్వహించిన తిరునాల ద్వారా రూ.6.07 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ రమణ తెలిపారు. భక్తుల కానుకలతో రూ.4.12 లక్షలు వచ్చాయని చెప్పారు.
సేవా టికెట్ల ద్వారా రూ.90,066, ప్రసాదాల విక్రయాలతో రూ.లక్ష, కొబ్బరి చిప్పల విక్రయాలతో రూ.5,700 ఆదాయం వచ్చినట్లు తెలిపారు.
Comments
Loading comments...

