వార్తలకు తిరిగి వెళ్లండి
చార్ధామ్ నుంచి పశుపతి

ఉత్తరాఖండ్కు చెందిన చందూ కార్కి భారతదేశాన్ని సన్నిహితంగా తెలుసుకోవాలనే లక్ష్యంతో అఖిల భారత పాదయాత్ర చేపట్టారు. దేశ సంస్కృతి, ఆధ్యాత్మిక సంపద, ప్రకృతి అందాలను వీక్షించాలనే ఉద్దేశంతో ప్రయాణం ప్రారంభించారు.
2023 సెప్టెంబర్ 19న స్వగ్రామం మానిఖేత్ నుంచి ప్రారంభమైన ఈ యాత్రలో చార్ధామ్ నుంచి పశుపతినాథ్ వరకు పలు ప్రాంతాలను సందర్శిస్తున్నారు.
Comments
Loading comments...