వార్తలకు తిరిగి వెళ్లండి

కనీస వసతులు కల్పించడంతో పాటు ప్రిన్సిపల్ను బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ అల్గోల్ మైనార్టీ గురుకుల కళాశాల విద్యార్థులు జహీరాబాద్-పొట్పల్లి రహదారిపై రాస్తారోకో నిర్వహించారు.
సమస్యలు పరిష్కరిస్తామని అధికారులు హామీ ఇవ్వడంతో విద్యార్థులు ఆందోళన విరమించారు. ఈ నిరసనకు గ్రామస్థులు మద్దతు తెలపగా, కళాశాల ప్రాంగణంలో కొంతసేపు ఉద్రిక్తత నెలకొంది.
Comments
Loading comments...
