వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీ ఎన్ఆర్టీ) నైజీరియా ప్రతినిధిగా తెనాలికి చెందిన ప్రవాస భారతీయుడు ధూళిపూడి చంద్రశేఖర్ నియమితులయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి నియామక ఉత్తర్వులు అందుకున్నట్లు తెలిపారు.
2004లో నైజీరియాకు వెళ్లిన చంద్రశేఖర్ డెయిరీ రంగంలో రాణించి సొంతంగా సంస్థను స్థాపించారు.
Comments
Loading comments...
