వార్తలకు తిరిగి వెళ్లండి

సీఎం చంద్రబాబుతో సమావేశం తర్వాత ఉండవల్లి నివాసం వెలుపల ఉద్యోగ సంఘాల నేతలు పరస్పరం బాహాబాహీకి దిగారు. సూర్యనారాయణ విలేకరులతో మాట్లాడుతుండగా ఏపీఐకాస నేతలు అక్కడికి చేరుకుని నినాదాలు చేశారు.
దీంతో ఇరువర్గాల మధ్య మాటామాటా పెరిగి తోపులాట చోటుచేసుకుంది. ఏపీఐకాస ఛైర్మన్ విద్యాసాగర్ సహా ఇతర నేతలు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
Comments
Loading comments...

