వార్తలకు తిరిగి వెళ్లండి

అభివృద్ధితో ఓటు బ్యాంకును పెంచుకుందామని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు. రాష్ట్ర, నియోజకవర్గాల అభివృద్ధిని అనుసంధానం చేసి ప్రజల్లో సానుకూల అభిప్రాయం పెంచాలని సూచించారు.
2026-27లో జీఎస్డీపీ రూ.20.35 లక్షల కోట్లుగా ఉందని తెలిపారు. 15-20 రంగాల్లో అభివృద్ధితో జీఎస్డీపీని పెంచాలని, మూడేళ్లలో రూ.35 వేల కోట్లతో 36 ప్రాజెక్టులు పూర్తి చేస్తామని చెప్పారు.
Comments
Loading comments...

