Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

టీపీసీసీ మీడియా ఛైర్మన్‌గా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి

Follow Udayam Digital on Google
స్వాతి రెడ్డి Aug 07, 2026 3:16 PM యాదాద్రి భువనగిరితెలంగాణ
టీపీసీసీ మీడియా ఛైర్మన్‌గా చామల కిరణ్‌కుమార్‌రెడ్డి - Udayam Digital
టీపీసీసీ మీడియా, పబ్లిసిటీ విభాగం రాష్ట్ర ఛైర్మన్‌గా భువనగిరి ఎంపీ చామల కిరణ్‌కుమార్‌రెడ్డి నియమితులయ్యారు. ఈ సందర్భంగా ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్‌తో పాటు పార్టీ అగ్రనేతలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. తనపై నమ్మకంతో పార్టీ బాధ్యతలు అప్పగించినందుకు నిబద్ధతతో, నిస్వార్థంగా పనిచేస్తానని కిరణ్‌కుమార్‌రెడ్డి పేర్కొన్నారు.

Comments

G
Loading comments...