వార్తలకు తిరిగి వెళ్లండి

సెప్టెంబర్ 9న వరంగల్లో జరిగే జాతీయ మహాసభకు పెద్ద సంఖ్యలో తరలివచ్చి విజయవంతం చేయాలని MRPS–MSP నాయకులు పిలుపునిచ్చారు. సామాజిక, ఆర్థిక అసమానతలపై భవిష్యత్ ఉద్యమ కార్యాచరణకు సిద్ధం కావాలని MRPS–MSP నాయకులు కోరారు.
టేకుమట్ల మండల కేంద్రంలోని పీఎంఆర్ఎం గార్డెన్లో రేణికుంట్ల సంపత్ మాదిగ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహించారు. పద్మశ్రీ మందకృష్ణ మాదిగ పిలుపు మేరకు మహాసభ నిర్వహిస్తున్నట్లు తెలిపారు.
Comments
Loading comments...

