వార్తలకు తిరిగి వెళ్లండి

ఫేక్ ట్రాఫిక్ ఈ-ఛలాన్ మెసేజ్లతో సైబర్ నేరస్థులు మోసాలకు పాల్పడుతున్నారని ప్రకాశం పోలీసులు హెచ్చరించారు. పెండింగ్ ఛలాన్ చెల్లించాలంటూ వచ్చే వాట్సాప్ లేదా సాధారణ మెసేజ్లను నమ్మకండి. లింకులను క్లిక్ చేయవద్దు.
వాటితో వచ్చే APK ఫైల్స్ను ఇన్స్టాల్ చేయకండి. అనుమానం ఉంటే 1930కు కాల్ చేయాలి. ఛలాన్ వివరాలను echallan.parivahan.gov.inలోనే తనిఖీ చేసుకోవాలని పోలీసులు సూచించారు.
Comments
Loading comments...

