వార్తలకు తిరిగి వెళ్లండి

చెస్ ఒలింపియాడ్ డిఫెండింగ్ చాంపియన్స్గా బరిలోకి దిగిన భారత పురుషుల, మహిళల జట్లు తొలి రౌండ్లోనే అద్భుత విజయాలతో బోణీ కొట్టాయి.
మహిళల జట్టు 4-0తో డొమినికన్ రిపబ్లిక్పై, పురుషుల జట్టు 3-1తో థాయ్లాండ్ జట్టుపై విజయం సాధించి శుభారంభం చేశాయి.
Comments
Loading comments...

