వార్తలకు తిరిగి వెళ్లండి

మూడేళ్ల విరామం తర్వాత ఐపీఎల్ వేలం కార్యక్రమాన్ని భారత్లోనే నిర్వహించనున్నట్లు ఐపీఎల్ చైర్మన్ అరుణ్ ధుమాల్ తెలిపారు.
ఈసారి మినీ వేలం కావడంతో దేశంలోనే వేదిక లభిస్తుందని ఆశిస్తున్నామని, ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధనపై ఫ్రాంచైజీలతో చర్చిస్తామని చెప్పారు.
Comments
Loading comments...

