వార్తలకు తిరిగి వెళ్లండి

మదురైకి చెందిన ఓ మహిళ బతికుండగానే ఆమె పేరుతో మరణ ధ్రువీకరణపత్రం జారీ చేయబడింది. భూమి, బంగారు నగల కోసం కోడలు సుందరి నకిలీ మరణ ధ్రువీకరణపత్రం సృష్టించినట్లు తెలిసింది.
తాను ప్రాణాలతో ఉండగా మరణ ధ్రువీకరణపత్రం ఎలా జారీ చేశారని బాధిత మహిళ వీఏవోను ప్రశ్నించింది. అనంతరం ఈ వ్యవహారంపై సోమవారం కలెక్టర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది.
Comments
Loading comments...

