వార్తలకు తిరిగి వెళ్లండి

పోలవరం కుడి, ఎడమ కాలువల సామర్థ్యాన్ని తగ్గిస్తూ కేంద్ర జల్ శక్తి శాఖ స్పష్టం చేయడంపై ఆందోళన వ్యక్తమవుతోంది. తప్పుడు అంచనా నివేదికల వల్లే ఈ పరిస్థితి ఏర్పడిందని నిపుణులు పేర్కొంటున్నారు.
ఈ నిర్ణయం వల్ల రాష్ట్ర ఖజానాపై వేల కోట్ల భారం పడటంతో పాటు, ఆయకట్టుకు పూర్తిస్థాయిలో నీరందే అవకాశం లేదని అధికార వర్గాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి.
Comments
Loading comments...

