వార్తలకు తిరిగి వెళ్లండి

రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు కార్లు పరస్పరం సమాచారం పంచుకునే ‘వెహికల్-టు-వెహికల్’ విధానాన్ని కేంద్ర ప్రభుత్వం తప్పనిసరి చేస్తోంది.
2027 అక్టోబర్ నుంచి తయారయ్యే కొన్ని వాహనాల్లో, 2028 నుంచి అన్ని కేటగిరీలలో ఈ సాంకేతికతను అమలు చేయాలని ముసాయిదా సిద్ధం చేసింది.
Comments
Loading comments...

