వార్తలకు తిరిగి వెళ్లండి

2014-2024 మధ్య దేశంలో 17 కోట్లకు పైగా కొత్త ఉద్యోగాలు కల్పించామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఎన్డీఏ ఎంపీల సమావేశంలో కార్మికశాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయ ఈ వివరాలు వెల్లడించారు.
ఆర్బీఐ, పీఎల్ఎఫ్ఎస్ గణాంకాలను ఉటంకిస్తూ 2025లో నిరుద్యోగిత రేటు 3.1 శాతానికి తగ్గిందని, యువత ఉపాధి, నైపుణ్యాభివృద్ధికి పలు పథకాలు దోహదపడ్డాయని కేంద్రం పేర్కొంది.
Comments
Loading comments...
