Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

విమాన ప్రయాణికుల భద్రతపై కేంద్రం చర్యలు: మంత్రి మొహోల్

Follow Udayam Digital on Google
మానస శర్మ Aug 04, 2026 12:14 PM ఆల్ ఇండియా జాతీయ
విమాన ప్రయాణికుల భద్రతపై కేంద్రం చర్యలు: మంత్రి మొహోల్ - Udayam Digital
విమానాల్లో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, సిబ్బంది ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం ఇచ్చారు. అవాంఛనీయ ప్రవర్తన నియంత్రణకు డీజీసీఏ మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు.

Comments

G
Loading comments...