వార్తలకు తిరిగి వెళ్లండి

విమానాల్లో ప్రయాణికుల భద్రత, క్రమశిక్షణ, సిబ్బంది ప్రవర్తనపై బీఆర్ఎస్ ఎంపీ వద్దిరాజు రవిచంద్ర రాజ్యసభలో ప్రశ్నించారు. దీనికి పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మొహోల్ సమాధానం ఇచ్చారు.
అవాంఛనీయ ప్రవర్తన నియంత్రణకు డీజీసీఏ మార్గదర్శకాలు అమల్లో ఉన్నాయని మంత్రి తెలిపారు.
Comments
Loading comments...
