Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చేయూత పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి ఎంపీడీవో

Follow Udayam on Google
madhu Sep 16, 2026 3:26 PM ములుగుGeneral
చేయూత పింఛన్ల దరఖాస్తులను పరిశీలించి ఎంపీడీవో - Udayam
మల్లంపల్లి మండల కేంద్రంలో చేయూత పింఛన్ల దరఖాస్తుల సమర్పణకు గడువు నేటితో ముగియనుండడంతో అధికారులు ఇంటింటికీ తిరుగుతూ దరఖాస్తుల స్వీకరణ ప్రక్రియను పరిశీలించారు. MPDO ఎండీ రహముద్దీన్ అధికారులు, సిబ్బంది దరఖాస్తుల స్వీకరణ తీరును పరిశీలించారు. అర్హులైన లబ్ధిదారుల నుంచి దరఖాస్తులు సక్రమంగా స్వీకరించాలని ఎంపీడీవో అధికారులకు సూచించారు.

Comments

G
Loading comments...