వార్తలకు తిరిగి వెళ్లండి

దోమ మండల కేంద్రంలోని నల్లచెరువులో చేపల వేట కెళ్ళి వ్యక్తి మృతి చెందాడు.
వికారాబాద్ జిల్లా దోమ మండల కేంద్రానికి చెందిన బోయిని అంజిలయ్య నల్ల చెరువులో చేపలు పట్టడానికి వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో నుండి చనిపోయాడు. సమాచారం తెలుసుకున్న స్థానికుల పోలీసులకు సమాచారం అందించారు.
Comments
Loading comments...

