వార్తలకు తిరిగి వెళ్లండి

టేక్మాల్ మండల కేంద్రంలోని ఎస్సీ కాలనీలో రూ.10 లక్షల వ్యయంతో సీసీ రోడ్డు నిర్మాణ పనులను సోమవారం మంత్రి దామోదర్ రాజనర్సింహ చొరవతో ప్రారంభించారు. ప్రజల రాకపోకలకు ఇబ్బందులు తొలగించేందుకు పనులు చేపట్టినట్లు తెలిపారు.
రోడ్డు సౌకర్యం మెరుగుపడటంతో కాలనీవాసులకు ప్రయోజనం కలుగుతుందని స్థానికులు హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో మండల కాంగ్రెస్ నాయకులు, ప్రజలు పాల్గొన్నారు.
Comments
Loading comments...

