వార్తలకు తిరిగి వెళ్లండి

ఆళ్లగడ్డలో ఆవుల యజమానులు వాటిని రోడ్లపై వదిలేయడంతో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. స్థానికులు తెలిపారు, నడిరోడ్డుపై ఆవులు మందలుగా సంచరించడంతో వాహనదారులు ప్రమాదాలకు గురయ్యే పరిస్థితి ఏర్పడుతోంది.
ఆవుల యజమానులను పిలిపించి నోటీసులు జారీ చేయాలని మున్సిపల్ అధికారులను ప్రజలు కోరుతున్నారు.
Comments
Loading comments...

