వార్తలకు తిరిగి వెళ్లండి

జనగణన తుది దశలో పౌరులను 40 ప్రశ్నలు అడగాలని కేంద్రం నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీలతోపాటు ఇతరుల కులం వివరాలను కూడా సేకరించనుంది. స్వాతంత్య్రం తర్వాత ప్రతి ఒక్కరి కుల వివరాలు సేకరించడం ఇదే తొలిసారి.
ఆధార్, ఓటర్ ఐడీ, పాస్పోర్టు, మొబైల్ నంబరు, బ్యాంకు ఖాతాలు, డిజిటల్ అక్షరాస్యత, శాశ్వత చిరునామా సహా పలు వ్యక్తిగత వివరాలను జనగణనలో నమోదు చేయనున్నారు.
Comments
Loading comments...

