Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

939 మంది విద్యార్థులపై కేసులు

Follow Udayam on Google
SHRUTHI Aug 24, 2026 8:24 AM జాతీయంGeneral
939 మంది విద్యార్థులపై కేసులు - Udayam
జార్ఖండ్‌లో నియామక పరీక్షల్లో అవకతవకలు జరిగాయని నిరసన తెలిపిన 939 మందిపై పోలీసులు కేసులు నమోదు చేశారు. అధికార విధులకు ఆటంకం, పోలీసులతో ఘర్షణకు పాల్పడ్డారనే ఆరోపణలతో ఎఫ్‌ఐఆర్‌లు నమోదయ్యాయి. నిరసనల సందర్భంగా నలుగురు ఎస్‌ఐలు సహా ఎనిమిది మంది పోలీసులు గాయపడ్డారు. ఇప్పటివరకు ఎవరినీ అరెస్టు చేయలేదని, సీసీటీవీ దృశ్యాలతో ఆందోళనకారులను గుర్తిస్తున్నామని జార్ఖండ్ పోలీసులు తెలిపారు.

Comments

G
Loading comments...