Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కక్షతో కేసు.. కానిస్టేబుల్‌ అరెస్ట్

Follow Udayam Digital on Google
మనీష్ రెడ్డి Aug 01, 2026 8:16 AM కరీంనగర్తెలంగాణ
కక్షతో కేసు.. కానిస్టేబుల్‌ అరెస్ట్ - Udayam Digital
భూవివాదంతో వ్యక్తిపై అక్రమంగా గంజాయి కేసు పెట్టించి జైలుకు పంపాలని ప్రయత్నించిన కానిస్టేబుల్‌ నాగరాజు చివరకు పోలీసులకు చిక్కాడు. కరీంనగర్‌ జిల్లాలో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. పరిచయస్తుల ద్వారా గంజాయి తెప్పించి ప్రత్యర్థి దుకాణంలో పెట్టించినట్లు దర్యాప్తులో తేలింది. తన ఇంట్లోనూ గంజాయి లభించడంతో కుట్ర బయటపడగా పోలీసులు కేసు నమోదు చేశారు.

Comments

G
Loading comments...