Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

పేర్ని కిట్టుపై కేసు నమోదు

Follow Udayam on Google
విక్రాంత్ రెడ్డి Aug 11, 2026 5:53 PM కృష్ణా జిల్లాGeneral
పేర్ని కిట్టుపై కేసు నమోదు - Udayam
మచిలీపట్నం వైసీపీ ఇన్‌ఛార్జ్‌ పేర్ని కృష్ణమూర్తి (కిట్టు)పై పోలీసులు కేసు నమోదు చేశారు. మెగా డీఎస్సీ నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపిస్తూ ఆదివారం పార్టీ కార్యకర్తలతో ఆయన బైక్‌ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీకి అనుమతి లేదని పోలీసులు తెలిపారు. దీంతో కిట్టుతో పాటు మరో 20 మందికిపైగా కేసు నమోదు చేసినట్లు వెల్లడించారు.

Comments

G
Loading comments...