వార్తలకు తిరిగి వెళ్లండి

బాధితురాలి ఫిర్యాదుతో విజయవాడ కొత్తపేట పీఎస్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు, ఆయన భార్యపై కేసు నమోదైంది. మాయమాటలు చెప్పి తన నుంచి రూ.50 వేల నగదు, రూ.2 లక్షల విలువైన బంగారం తీసుకున్నారని గాయత్రి ఫిర్యాదులో పేర్కొన్నారు.
తిరిగి ఇవ్వమని అడగగా దూషించి దౌర్జన్యం చేశారని ఆమె ఆరోపించారు. ఆమె మనస్తాపంతో కిరోసిన్ పోసుకుని ఆత్మహత్యాయత్నం చేయగా పోలీసులు అడ్డుకున్నారు.
Comments
Loading comments...

