వార్తలకు తిరిగి వెళ్లండి

కొత్త ఎస్యూవీని దొంగల నుంచి కాపాడుకునేందుకు బిహార్కు చెందిన మనోజ్ యాదవ్ వినూత్న రీతిలో భారీ క్రేన్ సాయంతో భవనం రెండో అంతస్తుపై పార్క్ చేశారు.
ఇజ్రాయెల్కు వెళ్లే ముందు కారు భద్రతపై ఆందోళన చెంది కుటుంబ సభ్యులతో కలిసి ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుపుతున్న ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాలలో వైరల్ అవుతోంది.
Comments
Loading comments...

