Udayam Telugu News
Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం

Follow Udayam on Google
Udayam Desk Sep 07, 2026 12:34 PM హైదరాబాద్General
కారులో చెలరేగిన మంటలు.. వ్యక్తి సజీవదహనం - Udayam
దుండిగల్‌ ఠాణా పరిధిలో సోమవారం ఉదయం కారులో మంటలు చెలరేగి కార్తీక్‌ (40) సజీవదహనమయ్యాడు. బౌరంపేట ఔటర్‌ సర్వీస్‌ రోడ్డుకు సమీపంలోని గేటెడ్‌ కమ్యూనిటీ వద్ద ఈ ఘటన జరిగింది. నిర్మాణంలో ఉన్న ఇళ్ల సమీపంలో ఉదయం 7.30 గంటలకు మంటలు చెలరేగినట్లు పోలీసులు తెలిపారు. ప్రమాదవశాత్తు జరిగిందా.. ఇతర కారణాలున్నాయా అనేది తేలాల్సి ఉంది.

Comments

G
Loading comments...