వార్తలకు తిరిగి వెళ్లండి
కారుకు మంటలు.. ఐదుగురికి గాయాలు

కోదాడ పట్టణ సమీపంలో కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టడంతో ఐదుగురు గాయపడ్డారు. విజయవాడకు చెందిన కుటుంబం యాదగిరిగుట్టకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది.
క్షతగాత్రులను స్థానికులు బయటకు తీశారు. అనంతరం ఎల్పీజీ సిలిండర్ లీక్ కావడంతో కారులో మంటలు చెలరేగి వాహనం పూర్తిగా దగ్ధమైంది. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు.
Comments
Loading comments...