వార్తలకు తిరిగి వెళ్లండి

సైదాబాద్ స్టీల్ బ్రిడ్జిపై ఓ కారు అదుపుతప్పి డివైడర్ను ఢీకొట్టింది. ప్రమాద సమయంలో కారులో ముగ్గురు యువకులు ఉన్నప్పటికీ ఎలాంటి గాయాలు కాలేదు.
ఈ ఘటనలో కారు పూర్తిగా ధ్వంసమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. ప్రమాదానికి గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

