వార్తలకు తిరిగి వెళ్లండి

ఎన్టీఆర్ జిల్లాలో ఎన్సీడీ-4.0 సర్వేలో వేలాది మందిలో క్యాన్సర్ లక్షణాలు గుర్తించారు. నోటి క్యాన్సర్ లక్షణాలు 13,420 మందిలో, రొమ్ము క్యాన్సర్ 8,722 మందిలో, గర్భాశయ ముఖద్వార క్యాన్సర్ లక్షణాలు 872 మందిలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.
ప్రాథమిక పరీక్షల అనంతరం అనుమానితులను విజయవాడ ప్రభుత్వాసుపత్రికి పంపిస్తున్నట్లు వైద్యులు తెలిపారు.
Comments
Loading comments...

