వార్తలకు తిరిగి వెళ్లండి

మహారాష్ట్రలోని నలసోపారాలో పుట్టినరోజు వేడుకలో అనూహ్య ఘటన చోటుచేసుకుంది. వేడుకకు వచ్చిన వారు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన కేక్ తిన్న తర్వాత పలువురు అస్వస్థతకు గురయ్యారు. కేక్లో చనిపోయిన బల్లి ఉన్నట్లు గుర్తించారు. ఆ కేక్ తిన్న 11 మంది అస్వస్థతకు గురై ఆసుపత్రి పాలయ్యారు.
Comments
Loading comments...

