వార్తలకు తిరిగి వెళ్లండి
బోడుప్పల్లోని ‘అమ్నామ్స్ గల్ఫ్ బేకర్స్’పై ఉప్పల్ జోన్ ఎస్ఓటీ పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. కేకుల తయారీలో హానికర రసాయనాలు, కాలం చెల్లిన రంగులు, పొడులు వాడుతున్నట్లు గుర్తించారు.
కేంద్రంలో భారీగా నిల్వ చేసిన పదార్థాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేకుల తయారీలో నిబంధనలకు విరుద్ధమైన పదార్థాలు వినియోగిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు.
Comments
Loading comments...

