వార్తలకు తిరిగి వెళ్లండి

ప్యాపిలి మండలం వెంగలాంపల్లి కి చెందిన బండి మధుకృష్ణ చాక్ పీస్ పై డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ చిత్రపటం గీశారు. ఉపాధ్యాయ వృత్తి నుంచి అంచెలంచెలుగా ఎదిగి భారత రాష్ట్రపతి గా సేవలు అందించిన సర్వేపల్లిని ఉపాధ్యాయులు ఆదర్శంగా తీసుకోవాలని మధుకృష్ణ తెలిపారు.
సెప్టెంబర్ 5 న ఉపాధ్యాయ దినోత్సవం సందర్బంగా చాక్ పీస్ పై సర్వేపల్లి చిత్రపటం గీసినట్లు తెలిపారు. ఈ చిత్రం గీయడానికి 45 నిమిషాల సమయం పట్టిందన్నారు.
Comments
Loading comments...

